
భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఓ పాఠాన్ని అందిస్తుంది. ప్రజల నాడిని గ్రహించిన పార్టీలు విజయభేరి మోగిస్తాయి. గత దశాబ్ద కాలంగా దేశంలో జరిగిన ఎన్నికల ధోరణులను పరిశీలిస్తే, బీజేపీ విజయాన్ని సాధించడం లేదా ప్రధాన ప్రత్యర్థిగా ఉండటం కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం బీజేపీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల నిబద్ధత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని అభివృద్ధి దృక్పథం.
బీజేపీ Delhi లో విజయ బావుటా:
27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ Delhi లో విజయ బావుటా ఎగురవేసింది. 2014లో ప్రారంభమైన ఈ నూతన శకం. దేశంలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ప్రజలు ‘డబుల్ ఇంజిన్ సర్కార్ (కేంద్రం-రాష్ట్రం కలిసి పనిచేయడం) ద్వారానే అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నారు. హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్లో బీజేపీ విజయాలు, అలాగే స్థానిక ఎన్నికల్లో సాధించిన మెజారిటీ, ప్రభుత్వ పాలనా విధానంపై ప్రజలు చూపుతున్న విశ్వాసానికి నిదర్శనం.
బీజేపీ నాయకత్వం పారదర్శక అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతుల్యంగా అమలు చేయడంలో ముందంజలో ఉంది. Delhi చాలా సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ, గత కొన్ని ఎన్నికల నుంచి ప్రజల మద్దతు కోల్పోతూ వచ్చింది. దీనికి తోడు I.N.D.I.A కూటమిలోనూ భిన్నాభిప్రాయాలు కనిపిస్తు న్నాయి. కూటమి సభ్యులు స్నేహం చేసి చెడిపోయాం’ అన్న భావనకు లోనవుతూ, తమ భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు.
Delhi విజయం బిజెపికి చాలా ముఖ్యమైనది:
Delhi కూడా పూర్తి రాష్ట్రం కాదు, కానీ విజయం బిజెపికి చాలా ముఖ్యమైనది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ విజయగర్వంతో ఇలా ప్రకటించారు: “ఢిల్లీ ప్రజలు ఒక దశాబ్దపు ‘ఆప్-డా’ [విపత్తు] రాజధానిని విడిపించారు. అభివృద్ధి, దార్శనికత, విశ్వాసం కోసం బీజేపీకి ప్రజల ఆదేశం. కేజ్రీవాల్ మరియు అతని పార్టీ పెద్ద అడ్డంకిగా నిరూపించబడినందున సార్వత్రిక ఎన్నికలలో పార్టీ గెలవడం నిరాశపరిచింది కానీ ఢిల్లీలో కాదు. Delhi ప్రజలు గత 10 సంవత్సరాలుగా లోక్సభ ఎన్నికలలో బిజెపికి అనుకూలంగా ఓటు వేశారు, మోడీ నాయకత్వం వారికి పెద్ద నిర్ణయాత్మక అంశం. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్పై, ఆప్పై విశ్వాసం పెంచుకున్నారు.
Delhi మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఒకప్పుడు భారత రాజకీయాల్లో కొత్త మార్పును తీసుకురావడానికి సంకల్పించిన నాయకుడిగా పేరు పొందారు. అవినీతి వ్యతిరేక పోరాటంతో
ఆయన రాజకీయాల్లో ప్రవేశించి, ప్రజలకు కొత్త రాజకీయ శైలిని అందిస్తానని వాగ్దానం చేశారు. మొదట్లో ఇది ప్రజలను ఆకర్షించినా, కాలక్రమంలో ఆయన పాలనా విధానాలు, నిర్ణయాలు ఆయనపై నమ్మకాన్ని
కోల్పోయేలా చేశాయి.
Delhi మాదిరిగా పంజాబ్లో కూడా తన పార్టీని అధికారంలోకి తెచ్చినా, అక్కడ కూడా సమస్యలు ఉధృతమయ్యాయి. పాలనానుభవం లేకపోవడం వల్ల ఆయన ప్రభుత్వం కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధిలో పూర్తిగా విఫలమైంది. అవినీతి ఆరోపణలు కేజీవాల్ రాజకీయ జీవితానికి మరిన్ని ఇబ్బందుల్ని కలిగించాయి. ముఖ్యంగా, ఢిల్లీలో మద్యం విధానంలో జరిగిన ఆక్రమాలు పెద్ద రాజకీయ కలకలం రేపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొందరు లైసెన్స్ లబ్ధిదారులకు అనుకూలంగా జీవితానికి మరిన్ని మద్యం విధానంలో రేపాయి.
ప్రభుత్వం అవినీతి ఆరోపణలు కద్రవాల రాజకీయ ఇబ్బందుల్ని కలిగించాయి. ముఖ్యంగా, Delhi లో జరిగిన అక్రమాలు పెద్ద రాజకీయ కలకలం తీసుకున్న నిర్ణయాలు కొందరు లైసెన్స్ లబ్ధిదారులకు అనుకూలంగా మారాయని, ప్రజాధనం దుర్వినియోగానికి గురైందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్ర సంస్థలు విచారణ జరుపుతుండగా, కేజీవాల్ ప్రభుత్వం దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా మలిచే ప్రయత్నం చేసింది. కానీ, ప్రజలు మాత్రం ఆయనను నైతికంగా ప్రభుత్వాన్ని నడిపించగలిగే నాయకుడిగా చూడలేకపోయారు.
ప్రస్తుతం కేజీవాల్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు బీజేపీకు ప్రత్యామ్నాయంగా ఆప్ను చూసినవారు. నేడు ఆ పారీని అదే బీజేపీతో పోల్చి చూడడం ప్రారంభించారు. పాలనా వైఫల్యాలు, సంక్షేమ హామీల అధిక అనిశ్చితి, అవినీతి ఆరోపణలు కేజీవాల్ నాయకత్వాన్ని మరింత దెబ్బతీశాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, Delhi లో కేజీవాల్ వంటి ముఖ్యమంత్రులు సంక్షేమ పథకాలను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుని ప్రజలను మోసగించాలని చూశారు.
Delhi బీజేపీ విజయం రహస్యం:
బీజేపీ తన నాయకత్వాన్ని సిద్ధాంతం, నిబద్ధత, ప్రజాసేవ అనే మూడు మూలస్తంభాలపై నిర్మిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, Delhi ఎన్నికల్లో పార్టీ తీసుకున్న సుస్థిర నిర్ణయాలు ప్రజలకు నమ్మకాన్ని కలి గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికలు రాజకీయ విశ్లేషకు లకు అనేక పాఠాలను నేర్పించాయి. గతంలో కొన్ని ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా, ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్న రాజకీయ వాతావరణం, పార్టీ వ్యవస్థాగత శక్తి, మోదీ నేతృత్వంలోని విశ్వస నియత వంటి అంశాలు గెలుపునకు దోహదపడ్డాయి.ఎన్నో పోస్ట్లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు
10 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ టోపీకి దూరమైన ఆ ఒక్క రెక్క న్యూDelhi . మోదీ 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ విజయానికి నడిపించారు, అయితే కేవలం నెలల తర్వాత, ఆయన నేతృత్వంలోని కుంకుమ పార్టీ, 2015లో దేశ రాజధానిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో, అప్పటి రాజకీయ కొత్త పార్టీ అయిన AAP చేతిలో ఓడిపోయింది. 2020లో రాష్ట్ర ఎన్నికలలో కూడా ఇదే విధమైన కథనం బయటపడింది. ఈ పరాజయాలు మోడీకి ర్యాంక్ ఇచ్చాయని భావిస్తున్నారు. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సమగ్ర విజయంతో 27 ఏళ్ల పరాజయ పరంపరకు బీజేపీ ఎట్టకేలకు బ్రేక్ వేసింది.
మరోవైపు, గత 12 ఏళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన AAP, దాని కోటను కోల్పోయింది, అక్కడ అది చాలా ప్రచారం చేయబడిన ఢిల్లీ పాలనా నమూనాతో ముందుకు వచ్చింది మరియు ఇది జాతీయ రాజకీయాల్లోకి దాని లాంచ్ప్యాడ్గా ఉంది. న్యూఢిల్లీ స్థానంలో ఆప్ ఓటమి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంతంగా ఓడిపోవడం ఆ పార్టీ జాతీయ కన్వీనర్కి భారీ నైతిక పరాజయం.
నరేంద్ర మోదీ నాయకత్వం:
బీజేపీ విజయానికి మొదటినుంచీ ప్రధాన కారణం నరేంద్ర మోదీ నాయకత్వం. ఆయన నాయకత్వంలో పార్టీకి ఉన్న భరోసా ప్రజల్లో మరింత బలపడింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, పారదర్శక పాలన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. Delhi ప్రజలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న అభివృద్ధిని చూసి తమ రాష్ట్రంలో కూడా అదే తరహా పాలనను కోరు కున్నారు. Delhi ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన మరో అంశం సమర్థమైన ఎన్నికల వ్యూహం. ప్రజల్లోకి వెళ్లి నేరుగా వారి సమస్యలు తెలుసుకోవడం. నమ్మకాన్ని పెంచే విధంగా మేనిఫెస్టోను రూపొం దించడం వంటివి దోహదపడ్డాయి.
రేఖా గుప్తా Delhi రాష్ట్రానికి 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాజధాని పాలనలో కొత్త శకాన్ని ప్రారంభించారు. ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, సమర్థ నాయకత్వం, ప్రజాసేవ, పార్టీ పట్ల నిబద్ధత ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగారు. కొత్త ప్రభుత్వంపై ఢిల్లీ ప్రజల్లో అంచనాలు పెరిగాయి. రాబోయే రోజుల్లో రేఖా గుప్తా నాయకత్వంలోఢిల్లీ అభివృద్ధి ఎంతగా ఊపందుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.