
విద్యా విధానంలో కూడా వేగంగా మార్పులు వచ్చాయి.. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు లేవు.. చాక్పీస్లు లేవు.. అంతా మారిపోయింది.. ఇప్పుడంతా Digital యుగమే. ఇప్పుడు తరగతిలోకి వెళ్లామంటే… ఒక చిన్న ప్రాజెక్టర్… దానికి ఎదురుగా బోర్డులాంటి ఒక తెర.. ప్రొజెక్టర్ ఆన్ చేస్తే చాలు పాఠాలు వస్తాయి.. ఇంటర్నెట్ సహాయంతో మాస్టార్లు చెబుతుంటే ఎన్నో కొత్త కొత్త విషయాలను విద్యార్థులు కూలంకషంగా నేర్చుకుంటున్నారు…
Digital చదువులు:
Digital చదువులు అభ్యసిస్తున్నారు. కాలంతో పాటు వేగంగా పరుగులు పెడుతున్నారు. ఒకప్పుడు టీచర్లు బ్లాక్ బోర్డుపై పాఠాలను చెప్పేవారు. టెక్స్ట్ బుక్కులోని పాఠాన్ని అంశాలవారీగా తెల్లని దార్పిసుతో నల్ల ని బోర్డుపై రాష్ట్ర విద్యార్థులకు వివరించేవారు. ఇదంతా ఒకప్పటి మాట. కాలం మారింది. తరగ తి గదుల్లో బ్లాక్ బోర్డు చదువులకు కాలం చెల్లిం ది.
మారిన కాలానికి అనుగుణంగా విద్యాబోధన లోను సమూల మార్పులు వచ్చాయి. సంప్రదాయ విద్యాబోధనకు స్వస్తిపలికి, Digital విప్లవం వైపు బోధనా విధానం ముందుకెళుతోంది. నేడు మౌలా నా అబుల్ కలాం ఆజాద్ జయంతి ని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
కాలం మారుతోంది. మారుతున్న కాలాను గుణంగా జీవన విధానాలు మారుతున్నా యి. ఇసుక పలక నుంచి ఈ-పలక వరకు. మార్పులొచ్చాయి. పూర్వం ఇసుకను పాఠ శాల ప్రాంగణంలో నేలపై చతురస్రాకా రం గా పరిచి దానిపై అక్షరాలను దిద్దించేవా రని పెద్దలు చెబుతుండేవారు. కాలక్రమంలో చెక్క ప్రేమతో కూడిన రాతి పలకలు, బలపాలు వచ్చాయి.
Digital బోధన పల్లెల్లో :
ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న పల్లెల్లో సైతం Digital బోధన జరుగు తోం ది.కాసింత ఆర్థిక స్తోమత కలిగి ఉన్న ఇళ్లల్లో ఈ- పలకలు పిల్లల చేతిలో కనిపిస్తు న్నాయి. విద్యార్థులకు తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధనా విధానాన్ని అనుసరి స్తున్నారు. మనదేశంలో విద్య అభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి మౌలానా అబుల్ కలాం అజాద్. ఆయన భారతదేశ మొదటి విద్యా శాఖా మంత్రిగా పనిచేశారు.
నవంబరు 11 ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా మనదేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే దేశంలోని పాఠశాల విద్యావిధానంలో పలక బలపం అర్థమయ్యే రీతిలో ప్రభుత్వం కోయభారతి పేరిట పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధన చేపట్టింది. ఈ ఏడాది చింతూరు డివిజన్ లో 15 పాఠశాలల్లో ఈ తరహా బోధన సాగు తోంది.
ప్రభుత్వం ఆదివాసీ యువతనే ఉపా ధ్యాయులుగా నియమించి వారికి నెలకు రూ.5 వేలు వంతున గౌరవ వేతనం చెల్లి స్తోంది. ఈ క్రమంలో ఒకటి నుంచి మూడో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కోయ భారతిని బోధిస్తున్నారు. రానున్న కాలంలో పాఠశాలల సంఖ్య మరింతగా పెరగనుంది. తెలంగాణలో ఈ ఏడాది ఈ తరహా బోధ నాకు 219 పాఠశాలలు ఎంపిక చేశారు.
మరో పెద్ద మార్పు కనిపించింది. కొత్తగా ఏర్పా టైన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా 6 నుంచి 14 ఏళ వయస్సు గల పిల్లలందరికీ ఉచిత పాఠశాల విద్య అందించాలనే లక్ష్యంతో ఉంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ కిచ్లో నిర్దేశిక విధా నంగా ఉన్న వాస్తవం నుంచి చూడవచ్చు.ఎన్నో పోస్ట్లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
Digital బోధనా పద్ధతులు:
బోధనా పద్ధతులు రెండు రకాలు 1. ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం మొదటి దానిలో ఉపన్యాస పద్ధతి, ప్రదర్శనా పద్దతి ఉంటాయి. 2.విద్యార్థి కేంద్రీకృత ఉపగమం. రెండో దానిలో క్రీడా పద్ధతులు, డాల్టన్ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. విద్యార్ధి కేంద్రీకృత ఉపగ మంలో శాస్త్రీయ పద్ధతి, ఆగమన, నిగమన, సంశ్లేషణ, విశ్లేషణ, ప్రయోగశాల, సమస్యా పరిష్కార, అన్వేషణ పద్ధతులున్నాయి.
గతంలో ఒక అంశాన్ని వివరించేందుకు ఉపా ధ్యాయులు తయారు చేసుకున్న బోధనోపకర ణాలు, పాఠశాలలో చిరిగిన మేస్, విరిగిన గ్లోబు మాత్రమే అందుబాటులో ఉండేవి. వీటి ద్వారా అంత స్పష్టత, కచ్చితత్వం లేకపోవడం వల్ల ఒకపట్టాన అర్థం కాక సామాన్య విద్యార్థులు అవస్థలు పడేవారు. నేడు అదే అంశానికి సంబం ధించిన Digital దృశ్యాన్ని ప్రదర్శించడంతో సులభంగా అర్ధం చేసుకునే వీలు కలుగుతోంది. దీనివల్ల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సమయం ఆదా అవుతోంది.
ఇతర ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఆసక్తి కలిగించే విధంగా భిన్న మైన రీతిలో బోధన సాగించినా దాన్ని ఐఎస్ పీల ద్వారా నెట్ వినియోగించి వారితో ముఖాముఖి పాల్గొనే అవకాశం విద్యార్థులకు కలుగుతోంది. ప్రపంచీకరణకు అనుగుణంగా విద్యార్థి విశ్వ మానవుడిగా రూపుదిద్దుకోవడానికి విద్యావ్యవ స్థలో Digitalization ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
విద్యా విధానంలో మార్పులను స్వాగతిస్తాం.
మార్పులు ఏం వచ్చినా స్వాగతిస్తాం. విద్యారంగానికి ఉపయోగకరంగా ఉండాలి. మారుతున్న కాలంతో విద్యా విధానం లోనూ మార్పులు వచ్చాయి. టీచర్లు ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు. చాలా పాఠశాలల్లో Digital విద్యా బోధనకు మెరుగులద్దారు. విద్యార్థి మైండ్ సెట్కు అనుగుణంగా బోధన జరిగితేనే ప్రయోజనం కలుగుతుంది.
ఉపాధ్యాయు డు స్వేచ్ఛగా బోధించే పరిస్థితి తరగతి గదిలో ఉండాలి. బోధనేతర పనులు అనే కం టీచర్లకు అప్పగిస్తూ బోధన జరిగి పోవాలంటే సాధ్యం కాదు. తరగతిలో విద్యార్థికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. టీచర్లు సంసిద్ధం చేయాలి.
నాడు బోర్డుపై బొమ్మలకే పరిమితం. నేడు అన్నీ కళ్ల ముందు ప్రత్యక్షం చూస్తున్నారు.. నేర్చు కుంటున్నారు విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి కలుగుతుంది. సోప్ కార్వింగ్ ద్వారా సబ్బు బిళ్లపై డాక్టర్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రా న్ని చెక్కి, చిత్రించారు.
గొల్లప్రోలు మండలం చెందుర్తి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచే స్తున్న పిల్లి గోవిందరాజులు, జాతీయ విద్యాది నోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాద్ చిత్రాన్ని చెక్కినట్లు గోవిందరాజులు తెలిపారు. విద్యార్థుల కు ఆజాద్ గురించి,విద్యామంత్రిగా ఆయన చేసిన సేవలు గురించి వివరిస్తానని చెప్పారు.
పాఠశాలల్లో బ్లాక్లోర్డు స్థానంలో ఆడియో, వీడి యో, టీవీల్లో బోధన జరిగేది. ఇప్పుడు మరింత అడ్వాన్సు టెక్నాలజీ తరగతి గదుల్లోకి ప్రవేశిం చింది. ఒకప్పుడు కన్నాలు పడిన నల్లబల్లపై పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు, నేడు తరగతిలో ఐఎస్పీల ద్వారా దృశ్య, శ్రవణ మాధ్యమంలో అంశాలు నేర్చుకుంటున్నారు. గ్రీన్బోర్డు, ప్లాట్ పానల్స్, ఐఎప్పీ(ఇంటరాక్టివ్ ప్లాట్ పానల్స్) వి దానంతో స్మార్టు టీవీలు రావడంతో తరగతి గ దుల్లో బోధనలో తీరుతెన్నులే మారిపోతున్నాయి.
సోషల్ మీడియాలో ఉండే పీచర్లన్నీ ఇందులో ఉంటాయి.ఈ విధానంలో ఉపాధ్యాయుడు Digital గా ఇంటర్నెట్ నుంచి మరింత కంటెంట్ను తీ తీసుకొచ్చి పిల్లలకు విపులంగా బోధించే వెసులు బాటు ఉంటుంది. ఈ విధానంలో ఉపాధ్యాయు డు టెక్స్ట్బుక్లోని కంటెంట్ కు అదనంగా విస్తృత మైన సమాచారాన్ని విద్యార్థికి అందించే వీలుం టుంది.
Digital ఐఎస్పీ ప్లాట్ పానల్స్ :
ఐఎస్పీ ప్లాట్ పానల్స్ విధానంలో వా ట్యాప్, గూగుల్తో పాటు యూట్యూబ్ కూడా ఉం టుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని హైస్కూళ్లలో ఈ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఎ లిమెంటరీ స్కూళ్లలో అక్కడక్కడా తప్ప చాక్పి సు, బ్లాక్లోర్డు విద్యాబోధన లేదు. ఇంటరాక్టివ్ ప్లాట్ పానల్స్ రాకతో బోధన రూపురేఖలే మారి పోయాయి.
ఈ విధానంలో బోధన పిల్లలకు మ రింత అడ్వాంటేజ్ ఉంటుందని నిపుణులు చెబు తున్నారు. ఐఎస్టి కంటే ముందు గ్రీన్ బోర్డులు, ప్లాట్చానల్స్ అందుబాటులోకి వచ్చినా వాటి ద్వారా బోధన పరిమితుల పరిధిలోనే జరిగేది. గ్రీన్బోర్డు ఒక్కోసారి ప్లాట్పానల్గాను, స్క్రీన్గా ను ఉపయోగించేకునే వీలుంటుంది. ఐఎస్ పీ పానల్స్లో బోధన ఆడ్వాన్స్డ్ మారింది.